బేలూరు మఠం తీర్థయాత్ర
రామకృష్ణ మఠాలకు వైభవ ప్రతీకగా, రామకృష్ణ మఠం మరియు మిషన్ల ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతూ, కళాత్మక నిర్మాణం, పుణ్యస్మృతులు మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారే ఈ శాంతిసౌధాన్ని ప్రపంచం నలుమూలలనుండి నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆ పుణ్యభూమి విశేషాలతో పాటు శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరు, శ్రీ శారదామాత జన్మస్థలమైన జయరాంబాటి, వారు నడయాడిన స్థలాలను వివరిస్తూ తెలిపే గ్రంథం.
Belur Matam Tirtha Yathra
SKU: 3776
₹25.00Price
Weight 120 g Book Author Swami Jnanadananda
Pages 144
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-77-6