top of page

భ్రాంతినుండి భగవంతుని దిశగా ( శంకరాచార్య భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానం )

శంకరాచార్యులవారు తమ ‘భజగోవింద శ్లోకము’లతో ప్రాపంచిక సుఖముల క్షణికత్వాన్ని, వ్యర్థములైన జీవన అలవాట్లను చూపించి, శరీరము ఎలా కాలవశమై శిథిలమై పోవునో చెప్పి నిరంతరము భగవన్నామ స్మరణే ఇహానికి, పరానికి కూడా మోక్షమార్గమని తెలిపాడు. ఈ విషయం చిన్న కథలు, శతక పద్యములు, భాగవతము, భారతములోనున్న పద్యములను ఉదాహరించుచూ ఎవరికైనా ఇంత గంభీరమైన విషయము చాలా తేలికగా అర్థమయ్యే విధంగా విశ్లేషించబడింది.

Bhranti Nundi Bhagavantuni Dishagaa

SKU: 3400
₹60.00Price
  • Weight 160 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    160

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-85243-40-0

bottom of page